ఐపీఎల్ తొలిరోజు వేలంలో ముగ్గురు తెలుగు ఆటగాళ్లు అమ్ముడు పోయారు. హైదరాబాద్కు చెందిన అంబటి రాయుడును చెన్నై సూపర్ కింగ్స్ రూ. 6.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. వైజాగ్ ఆటగాడు శ్రీకర్ భరత్ను రూ. 2 కోట్లకు, నెల్లూరు క్రికెటర్ అశ్విన్ హెబ్బర్ను రూ. 20 లక్షల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకొంది. భరత్ గత సీజన్లో బెంగళూరు తరఫున ఆడాడు.
ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తెలుగు ఆటగాళ్లు
February 13, 2022
0