రాష్ట్రవ్యాప్తంగా 18,601 కరోనా పరీక్షలు చేయగా.. కేవలం కొత్తగా 1597కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. కోవిడ్ వల్ల ఎనిమిది మంది చనిపోయారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 649 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 62395 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 8766 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అనంతపురం 39, చిత్తూరు 123, ఈస్ట్ గోదావరి 478, గుంటూరు 144, వైస్సార్ కడప 117, కృష్ణ 220, కర్నూల్ 77, నెల్లూరు 55, ప్రకాశం 67, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 69, విజయనగరం 100, వెస్ట్ గోదావరి 93.
ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన కరోనా ఉధృతి
February 07, 2022
0