దేశంలో కరోనాకొత్త కేసులు 83, 876

Telugu Lo Computer
0


దేశంలో ఈరోజు లక్ష లోపు కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 83, 876 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,22,72,014 కు చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,08,938 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. తాజాగా 895 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,02,874 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,99,054 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,06,60,202 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,69,63,80,755 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 14,70,053 మందికి ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)