ప్రాణం తీసిన నీటి గుంట?

Telugu Lo Computer
0


తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాగారంకు చెందిన ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై ఆర్‌పీ రోడ్ నుంచి గాంధీ చౌక్ వైపు వెళుతున్నారు. రోడ్డు పక్కకు మున్సిపల్ కార్పొరేషన్ నీటి పైప్ లైన్ కోసం తవ్విన చిన్నపాటి నీటి గుంట ఉండడంతో గుర్తించక అందులోకి బైక్ వెళ్లడంతో కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న దుకాణంకు ఢీ కొన్నారు. ఈఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతులు నాగారం కు చెందిన విశాల్ (27) రాజు(21) లుగా గుర్తించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)