ఆంధ్రప్రదేశ్ లోని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరికీ జీత భత్యాలు మినహంచాలంటూ డీడీఓలను మండల స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకు విరుద్దంగా వ్యవహరించి జీత భత్యాలు విడుదల చేస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే జీత భత్యాలు కోత విధించడం ఏంటంటూ సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్ డిక్లేర్, పే స్కేల్ అమలు చేయలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Post Top Ad
adg
Wednesday, 12 January 2022
Home
Andhrapradesh
విడుదల చేస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు
సచివాలయ ఉద్యోగులందరికీ జీత భత్యాల్లో కోత
సచివాలయ ఉద్యోగులందరికీ జీత భత్యాల్లో కోత!
సచివాలయ ఉద్యోగులందరికీ జీత భత్యాల్లో కోత!
Tags
# Andhrapradesh
# విడుదల చేస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు
# సచివాలయ ఉద్యోగులందరికీ జీత భత్యాల్లో కోత
About Telugu Post
సచివాలయ ఉద్యోగులందరికీ జీత భత్యాల్లో కోత
Tags
Andhrapradesh,
విడుదల చేస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు,
సచివాలయ ఉద్యోగులందరికీ జీత భత్యాల్లో కోత
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment