సచివాలయ ఉద్యోగులకు మరో అధికారం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో అధికారాన్ని కట్టబెట్టింది. పలు ఇంజినీరింగ్ విభాగాల్లో పని చేసే ఏఈ, ఏఈఈల అధికారాలను సచివాలయాల్లో పని చేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు కూడా బదలాయిస్తూ జీవో జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)