ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కందుకూరులోని అలావారి కళ్యాణమండపం ఎదుట బైక్-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రాజోలుపాడుకు చెందిన రాజేష్ (17 ), విక్రం (21)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
September 18, 2021
0