దక్షిణాదిన పేరుగాంచిన వండర్ డైమండ్స్ తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, కోయంబత్తూర్లతో తమ నూతన షోరూమ్లను ప్రారంభించింది. ఇటీవల స్థానిక టి.నగర్ జీఎన్ చెట్టి రోడ్డులో ఏర్పాటు చేసిన షోరూమ్ను సినీ నటి మేఘ ఆకాష్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఐశ్యర్య మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే షోరూమ్లు ఏర్పాటుచేసిన తమ సంస్థ ప్రస్తుతం తమిళనాడులోనూ ప్రారంభించామన్నారు. వినియోగదారుల ఆకాంక్షలకు తగినట్టుగా డైమండ్స్తో రూపొందించిన గ్లాజులు, బ్రాస్లైట్లు, వివాహ ఆభరణాలు రాయితీ ధరలకు విక్రయానికి ఉన్నాయని ఆమె తెలిపారు.
Post a Comment
0Comments
3/related/default