ఆంధ్రా బ్యాంకులో చోరీ

Telugu Lo Computer
0


కృష్ణా జిల్లా గన్నవరం ఆంధ్రా బ్యాంకులో చోరీ జరిగింది. సీసీ పుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడిన మహిళ, ఇద్దరు పిల్లల వివరాలను స్థానిక పోలీసులు సేకరిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో ఓ మహిళ బ్యాంకుకు వచ్చింది. ఈ క్రమంలోనే బ్యాంకుకు వచ్చిన వేరే మహిళ బ్యాగు నుంచి 65 వేల రూపాయల డబ్బును కాజేసి ఇద్దరు పిల్లలతో కలిసి పరారైంది. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)