సైకిల్ తొక్కుతూ పార్లమెంట్ కు...!

Telugu Lo Computer
0



రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతూ పార్లమెంట్ కు వచ్చారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని విపక్షాలకు రాహుల్ పిలుపునిచ్చారు. ప్రతిపక్ష సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించిన రాహుల్ గాంధీ.విపక్షాలన్నీ ఐకమత్యంగా ఉండాలని బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాహుల్ అల్పాహార విందుకు ఆప్, బీఎస్పీ లు మినహా టీఎంసీ, ఎన్సీపీ, శివసేన,ఆర్జేడీలతో సహా మొత్తం 18 పార్టీలకు చెందిన ఉభయసభలకు చెందిన నేతలు హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)