రౌడీషీటర్లపై పీడీయాక్ట్

Telugu Lo Computer
0

గత ఆరు నెలల్లో 21 మంది రౌడీషీటర్లపై పీడీయాక్ట్ నమోదు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సోమవారం అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 17న జరిగిన రౌడీషీటర్ సయ్యద్ ముస్తాక్ హత్య కేసులో నిందితుడు మహ్మద్ బిన్ అల్విని సహా మరో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. పాతకక్ష్యలే ఈ హత్యకు కారణమని అంజనీ కుమార్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)