బయట తిరిగితే జరిమానా !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జనాభా 17 లక్షలు. నగర జనాభాలో 20% మంది మాత్రమే టీకా తీసుకున్నారు. సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. 45 సంవత్సరాలు పైబడిన వారు బయట తిరిగితే, వారికి రూ. 500 జరిమానా విధిస్తున్నారు. టీకాను వేసే కార్యక్రమం వేగవంతం చేయడానికి  ఔరంగాబాద్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మందికి టీకా అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఔరంగాబాద్ కార్పొరేషన్ వైద్యాధికారి నీతా పదాల్కర్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)