బిఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలో 4జి

Telugu Lo Computer
0

భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఆగస్టులో 4జి (నాలుగో తరం టెలికామ్‌ సేవలు) సంబంధించిన గ్లోబల్‌ టెండర్‌లను పిలవనున్నట్లు తెలిపింది. ఇవి 3జి (మూడోతరం టెలికామ్‌ కన్నా అత్యాధునికమైనవి) తర్వాత తరానికి చెందినవి. వీటిని వినియోగించటం ద్వారా తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్‌ నుంచి భారీపరిమాణంలో ఉన్నటువంటి ఫైళ్లను డౌన్‌లోడింగ్‌ చేసుకోవచ్చు. వేగంగా ప్రయాణిస్తూ ఇంటర్నెట్‌ను సులభంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు

Post a Comment

0Comments

Post a Comment (0)