ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రకటన !

Telugu Lo Computer
0


ఆంధ్ర ప్రదేశ్ లో  భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది. అరకు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు క్యాండిడెట్ల పేర్లను వెల్లడించింది. పార్లమెంటు : అరకు (ఎస్టి) - పాచిపెంట అప్పలనర్స. అసెంబ్లీ : రంపచోడవరం (ఎస్టి) - లోతా రామారావు, అరకు (ఎస్టి) - దీసరి గంగరాజు, కురుపాం (ఎస్టి) - మండంగి రమణ, గాజువాక - మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్ - చిగురుపాటి బాబురావు, గన్నవరం - కళ్ళం వెంకటేశ్వరరావు, మంగళగిరి - జొన్నా శివశంకర్, నెల్లూరు సిటీ - మూలం రమేష్, కర్నూలు - డి. గౌస్ దేశాయి, సంతనూతలపాడు (ఎస్సి) - ఉబ్బా ఆదిలక్ష్మి

Post a Comment

0Comments

Post a Comment (0)