లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఏపీ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ నుంచి వరంగల్- ఆరూరి రమేష్, ఖమ్మం-తాండ్ర వినోద్రావు. ఆంధ్రప్రదేశ్ నుంచి అరకు -కొత్తపల్లి గీత, అనకాపల్లి- సీఎం రమేష్, రాజమండ్రి-పురంధేశ్వరి, నరసాపురం-భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి- వరప్రసాద్ రావు, రాజంపేట-కిరణ్కుమార్ రెడ్డి
తెలంగాణలో ఇద్దరు, ఏపీలో ఆరుగురు బీజేపీ అభ్యర్థుల ప్రకటన
March 24, 2024
0
Tags