దేశంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 636 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ తో దేశంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు, తమిళ నాడులో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. దేశంలో ఇప్పటివరకు కొత్త వేరియంట్ జెఎన్ 1 కేసులు 196 బయటపడ్డాయి. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసులు 4394కు చేరుకున్నాయి.
దేశంలో 636 కొత్తగా కరోనా కొత్త కేసులు నమోదు
January 01, 2024
0
Tags