బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్‌ను అందించిన రేవంత్‌రెడ్డి

Telugu Lo Computer
0

బాక్సర్ నిఖత్ జరీన్‌కు రెండు కోట్ల రూపాయల చెక్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. పారిస్ ఒలింపిక్స్​లో శిక్షణ కోసం ఈ మొత్తం ఆమెకు అందించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని రేవంత్ రెడ్డి ఆకాక్షించారు. ఇటీవలే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్‌ బంగారు పతకం సాధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)