బాక్సర్ నిఖత్ జరీన్కు రెండు కోట్ల రూపాయల చెక్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. పారిస్ ఒలింపిక్స్లో శిక్షణ కోసం ఈ మొత్తం ఆమెకు అందించారు. భవిష్యత్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని రేవంత్ రెడ్డి ఆకాక్షించారు. ఇటీవలే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించారు.
బాక్సర్ నిఖత్ జరీన్కు రూ.2 కోట్ల చెక్ను అందించిన రేవంత్రెడ్డి
December 09, 2023
0
Tags