బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయని చెప్పారు. అధికారుల సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం 4.15గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కిశోర్గంజ్ నుంచి ఢాకాకు వెళ్తున్న రైలు.. వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. వెంటనే రెండు భోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. వీటి కింద కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు.
Post Top Ad
adg
Monday 23 October 2023
Home
International
ప్యాసింజర్ రైలుతో గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి
ప్యాసింజర్ రైలుతో గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి
ప్యాసింజర్ రైలుతో గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి
Tags
# International
# ప్యాసింజర్ రైలుతో గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి
# బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో
# యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి
About Telugu Lo Computer
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి
Tags
International,
ప్యాసింజర్ రైలుతో గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి,
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో,
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment