రాజస్తాన్లోని కోటాలో మంగళవారం రాత్రి మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 23కి చేరింది. జార్ఞండ్కు చెందిన రిచా సిన్హా మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 10.30 గంటలకు ఈ ఘటన జరిగిందని అన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి వుందని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించామని అన్నారు. కోటాలోని విద్యార్థులకు రెండు నెలల వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు విద్యార్థులకు శిక్షణనివ్వాలని పేర్కొంది.
Post Top Ad
adg
Wednesday, 13 September 2023
Home
Criem
National
rajasthan
ఆగని కోటా విద్యార్థుల ఆత్మహత్యలు
నీట్ విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
సంఖ్య 23కి చేరింది
ఆగని కోటా విద్యార్థుల ఆత్మహత్యలు !
ఆగని కోటా విద్యార్థుల ఆత్మహత్యలు !
Tags
# Criem
# National
# rajasthan
# ఆగని కోటా విద్యార్థుల ఆత్మహత్యలు
# నీట్ విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
# సంఖ్య 23కి చేరింది
About Telugu Lo Computer
సంఖ్య 23కి చేరింది
Tags
Criem,
National,
rajasthan,
ఆగని కోటా విద్యార్థుల ఆత్మహత్యలు,
నీట్ విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి,
సంఖ్య 23కి చేరింది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment