మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలోని ఓ దేవాలయానికి పూర్వపు రాజకుటుంబానికి జితేశ్వరి దేవి ఆలయానికి వచ్చారు. అయితే ఆమె స్వయంగా హారతి ఇవ్వాలని గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఆమె కిందపడిపోయారు. ఆమె మద్యం సేవించి ఉందని గమనించిన ఆలయ అధికారులు, పోలీసులు ఆమెను ఆలయ ప్రాంగణం బయటకు వెళ్లిపోవాలని కోరారు. దీంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆలయంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పోలీసులు తీసుకువెళ్తుండగా ఆలయంలో అవినీతి జరిగిందని ఆమె ఆరోపణలు చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా ఆమె బెయిల్ ను తిరస్కరించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమెను జైలుకు పంపించారు.
Post Top Ad
adg
Saturday, 9 September 2023
Home
madya pradesh
ఆమె స్వయంగా హారతి ఇవ్వాలని గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు
ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఆమె కిందపడిపోయారు
ఆలయంలో నిబంధనలు ఉల్లంఘనతో రాజవంశ మహిళ అరెస్టు
ఆలయంలో నిబంధనలు ఉల్లంఘనతో రాజవంశ మహిళ అరెస్టు
ఆలయంలో నిబంధనలు ఉల్లంఘనతో రాజవంశ మహిళ అరెస్టు
Tags
# madya pradesh
# ఆమె స్వయంగా హారతి ఇవ్వాలని గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు
# ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఆమె కిందపడిపోయారు
# ఆలయంలో నిబంధనలు ఉల్లంఘనతో రాజవంశ మహిళ అరెస్టు
About Telugu Lo Computer
ఆలయంలో నిబంధనలు ఉల్లంఘనతో రాజవంశ మహిళ అరెస్టు
Tags
madya pradesh,
ఆమె స్వయంగా హారతి ఇవ్వాలని గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు,
ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఆమె కిందపడిపోయారు,
ఆలయంలో నిబంధనలు ఉల్లంఘనతో రాజవంశ మహిళ అరెస్టు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment