మన్యం సీతాఫలాలకు మంచి డిమాండ్ ఉంది. ఎంత ధర అయినా కొనేందుకు కొంతమంది వెనకాడరు. బుధవారం కాశీపట్నం, డముకు గ్రామాల్లో జరిగిన సంతల్లో సీతాఫలాలు అత్యధిక ధరలు పలికాయి. కాశీపట్నం సంతలో ఒక కావిడి (200) పండ్లు రూ.2500 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. పాలకొల్లు, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, సీతానగరం, విశాఖపట్నం, విజయనగరం, ఒడిశా ప్రాంతాలకు వీటిని ఎగుమతి చేస్తుంటారు. ఈ సంతలకు సుమారు వంద గ్రామాల రైతులు వీటిని తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. అధిక ధరలు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
Post Top Ad
adg
Thursday, 17 August 2023
Home
200 పండ్లు రూ.2500 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు
Andhra Pradesh
మన్యం సీతాఫలాలకు మంచి గిరాకీ
వంద గ్రామాల రైతులు వీటిని తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తుంటారు
మన్యం సీతాఫలాలకు మంచి గిరాకీ !
మన్యం సీతాఫలాలకు మంచి గిరాకీ !
Tags
# 200 పండ్లు రూ.2500 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు
# Andhra Pradesh
# మన్యం సీతాఫలాలకు మంచి గిరాకీ
# వంద గ్రామాల రైతులు వీటిని తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తుంటారు
About Telugu Lo Computer
వంద గ్రామాల రైతులు వీటిని తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తుంటారు
Tags
200 పండ్లు రూ.2500 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు,
Andhra Pradesh,
మన్యం సీతాఫలాలకు మంచి గిరాకీ,
వంద గ్రామాల రైతులు వీటిని తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తుంటారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment