కాలేజీ గోడ కూలి నలుగురు వలస కూలీల దుర్మరణం

Telugu Lo Computer
0


మిళనాడు కోయంబత్తూరులో పూదూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కళాశాల గోడ కూలి నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కునియముత్తూర్‌లోని సుకునపురం కృష్ణ కళాశాల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ప్రహారీ గోడ కూలి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన నలుగురు పనుల కోసం వచ్చిన వలస కూలీలుగా తెలుస్తోంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)