రాజస్థాన్ భిల్వారా జిల్లాలోని లుహరియా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8 వ తరగతి విద్యార్థిని భోజన సమయంలో బయటకు వెళ్లగా..ఓ వర్గానికి చెందిన కొంతమంది ఆకతాయి విద్యార్థులు ఆ బాలిక వాటర్ బాటిల్ తీసుకొని అందులో మూత్రం పోసి అక్కడ పెట్టారు. ఆ విషయం తెలియని బాలిక వాటర్ ను తాగేసింది. తాగిన తర్వాత దుర్వాసన రావడంతో ఈ విషయాన్నీ స్కూల్ ప్రిన్సిపాల్ కు తెలియజేసింది. అలాగే తన బ్యాగ్ లో లవ్ లెటర్ ను కూడా పెట్టినట్లు పిర్యాదు చేసింది. అయితే ప్రిన్సిపాల్ ..ఎలాంటి యాక్షన్ తీసుకపోవడం తో తల్లిదండ్రులకు జరిగిన విషయాన్నీ తెలిపింది. నిందితుల ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని, వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. https://t.me/offerbazaramzon
Post Top Ad
adg
Monday, 31 July 2023
Home
National
rajasthan
విద్యార్థిని భోజన సమయంలో బయటకు వెళ్లగా
విద్యార్థినికి మూత్రం కలిపిన నీటిని తాగించిన ఆకతాయి విద్యార్థులు !
స్థానికులు ఆగ్రహం
విద్యార్థినికి మూత్రం కలిపిన నీటిని తాగించిన ఆకతాయి విద్యార్థులు !
విద్యార్థినికి మూత్రం కలిపిన నీటిని తాగించిన ఆకతాయి విద్యార్థులు !
Tags
# National
# rajasthan
# విద్యార్థిని భోజన సమయంలో బయటకు వెళ్లగా
# విద్యార్థినికి మూత్రం కలిపిన నీటిని తాగించిన ఆకతాయి విద్యార్థులు !
# స్థానికులు ఆగ్రహం
About Telugu Lo Computer
స్థానికులు ఆగ్రహం
Tags
National,
rajasthan,
విద్యార్థిని భోజన సమయంలో బయటకు వెళ్లగా,
విద్యార్థినికి మూత్రం కలిపిన నీటిని తాగించిన ఆకతాయి విద్యార్థులు !,
స్థానికులు ఆగ్రహం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment