తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ హఠాన్మరణం

Telugu Lo Computer
0


ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ హఠాన్మరణం చెందారు. కారుకొండలోని ఫామ్‌హౌస్‌లో అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు సాయిచంద్‌ను తరలించారు. గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిచంద్‌ మృతి చెందారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)