గుజరాత్ లో మేడపై నిద్రిద్దామన్న భార్యతో గొడవకు దిగి.. అడ్డుకోబోయిన కూతురిని దారుణంగా పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన రామానుజ్ మహాదేవ్ సాహు, రేఖాదేవి దంపతులు జిల్లాలోని కడోదర ప్రాంతంలో నివసిస్తుంటారు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉంది. గురువారం రాత్రి రేఖాదేవి మేడపై నిద్రిద్దామని భర్తను కోరింది. ఇందుకు అభ్యంతరం చెప్పిన మహాదేవ్ భార్యతో గొడవకు దిగాడు. ఆ తరువాత ఇంట్లోంచి వెళ్లిపోయిన అతడు కత్తితో తిరిగొచ్చి భార్యపై దాడికి దిగాడు. ఈ క్రమంలో తనకు అడ్డొచ్చిన 19 ఏళ్ల కూతురిపై దాడి చేశాడు. దీంతో ఆమెకు 17 చోట్ల కత్తి గాయాలయ్యి మృతి చెందింది. ఈ ఘటనలో అతడి ముగ్గురు కుమారులు కూడా గాయపడ్డారు. కూతురిని హత్య చేశాక పరారైన నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
Post Top Ad
adg
Saturday, 20 May 2023
Home
17 చోట్ల కత్తి గాయాలయ్యి మృతి
Criem
gujarat
అడ్డుకోబోయిన కూతురిని దారుణంగా పొడిచి చంపేశాడు
మేడపై నిద్రిద్దామన్నందుకు భార్యతో గొడవపడి కూతురిని పొడిచి చంపేశాడు !
మేడపై నిద్రిద్దామన్నందుకు భార్యతో గొడవపడి కూతురిని పొడిచి చంపేశాడు !
మేడపై నిద్రిద్దామన్నందుకు భార్యతో గొడవపడి కూతురిని పొడిచి చంపేశాడు !
Tags
# 17 చోట్ల కత్తి గాయాలయ్యి మృతి
# Criem
# gujarat
# అడ్డుకోబోయిన కూతురిని దారుణంగా పొడిచి చంపేశాడు
# మేడపై నిద్రిద్దామన్నందుకు భార్యతో గొడవపడి కూతురిని పొడిచి చంపేశాడు !
About Telugu Lo Computer
మేడపై నిద్రిద్దామన్నందుకు భార్యతో గొడవపడి కూతురిని పొడిచి చంపేశాడు !
Tags
17 చోట్ల కత్తి గాయాలయ్యి మృతి,
Criem,
gujarat,
అడ్డుకోబోయిన కూతురిని దారుణంగా పొడిచి చంపేశాడు,
మేడపై నిద్రిద్దామన్నందుకు భార్యతో గొడవపడి కూతురిని పొడిచి చంపేశాడు !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment