ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని ఒక రెస్టారెంట్లో ఒక వ్యక్తి ఆహార ప్యాకెట్లపై ఉమ్మివేస్తున్నవీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. ఘజియాబాద్ నగరంలోని ప్రాంతంలో ఉన్న ఓ ఫుడ్ అవుట్లెట్లో ఈ ఘటన జరిగింది. వీడియోలో ఇద్దరు ఉద్యోగులు ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారు. నిలబడి ఉన్న వ్యక్తి ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నప్పుడు దానిలో ఉమ్మి వేస్తున్నాడని హిందూ యువ వాహిని తెలిపింది.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో, అధికారికంగా ఫిర్యాదు నమోదైంది.
ఫుడ్ ప్యాకెట్లో ఉమ్మి వేసిన ప్యాక్ చేస్తున్న రెస్టారెంట్ ఉద్యోగి
May 27, 2023
0
Tags