మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్‌ఐ సస్పెన్షన్‌

Telugu Lo Computer
0


బెంగళూరు లోని కొడిగేహళ్లి పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి ఒక మహిళ వెళ్లారు. ఆమెతో ఎస్‌ఐ రాజణ్ణ అసభ్యంగా ప్రవర్తించి, తన గదికి రావాలని కోరారు. ఆమె మొబైల్‌ నంబర్‌ తీసుకుని అసభ్యకరమైన చాటింగ్‌ కూడా చేశాడు. ఎస్‌ఐ ప్రవర్తనతో ఆవేదనకు గురైన మహిళ సాక్ష్యాధారాలతో ఈశాన్య విభాగం డీసీపీ లక్ష్మీ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో అతని ఆగడాలు నిజమేనని తేలడంతో కమిషనర్‌ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)