తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడారు. ఒక్క బాన్సువాడ ఏరియాలోనే రైతులు రూ.1500 కోట్ల పంట పండిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందని సిఎం పేర్కొన్నారు. పోచారం నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని, బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం సిఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్లను కేటాయిస్తున్నానని కెసిఆర్ ప్రకటించారు. అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలకగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. పోచారం, సిఎం కెసిఆర్ దంపతులను పట్టువస్త్రాలతో సన్మానించారు. దేవాలయం తరఫున సిఎం కెసిఆర్కు జ్ఞాపికను పోచారం అందచేశారు. ఆ తర్వాత సిఎం కెసిఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Post Top Ad
adg
Wednesday, 1 March 2023
Home
telangana
నియోజకవర్గం అభివృద్ధి కోసం సిఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద
బాన్సువాడకు రూ.50 కోట్లు
వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కేసీఆర్
బాన్సువాడకు రూ.50 కోట్లు !
బాన్సువాడకు రూ.50 కోట్లు !
Tags
# telangana
# నియోజకవర్గం అభివృద్ధి కోసం సిఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద
# బాన్సువాడకు రూ.50 కోట్లు
# వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కేసీఆర్
About Telugu Lo Computer
వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కేసీఆర్
Tags
telangana,
నియోజకవర్గం అభివృద్ధి కోసం సిఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద,
బాన్సువాడకు రూ.50 కోట్లు,
వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కేసీఆర్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment