బీజేపీ నుంచి గాయత్రీ రఘురామ్‌ సస్పెన్షన్

Telugu Lo Computer
0


పార్టీ నిబంధన ఉల్లంఘించి చెడ్డపేరు తెచ్చే విధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నటి గాయత్రీ రఘురామ్‌ను ఆరు నెలలపాటు పార్టీ బాధ్యతలు అన్నింటి నుంచి తప్పిస్తున్నట్లు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ గాయత్రీ రఘురామ్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపరాదని అన్నామలై సూచించారు. అయితే తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ తాను నిఖార్సైన బీజేపీ కార్యకర్త మాదిరిగా క్రమశిక్షణతో నడుచుకుంటానని గాయత్రీ రఘురాం స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)