నితీశ్ కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Telugu Lo Computer
0


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన మరికొందరితో కలిసి ప్రయాణిస్తున్న పడవ జేపీ సేతులోని ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఆయనతో సహా అందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారు. గంగా నది వద్ద ఉన్న ఛాత్ ఘాట్‌ను పరిశీలించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ పడవకు స్వల్ప నష్టం జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)