నేపాల్ లోని పర్వత బాగలామ్ మలజ్ నివాసి సాగర్ పుత్ర హరి. అతని హోటల్లో పని చేస్తున్న అర్మాన్ సాగర్ అనే వ్యక్తి తన భార్య పూజతో ప్రేమలో పడినట్టు పోలీసులకు వివరించాడు. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఇద్దరూ అవకాశం చూసి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గురువారం రాత్రి ఇద్దరూ అవకాశం చూసి పారిపోయారు. ఆ మర్నాడు ఇంట్లో భార్య కనిపించకపోవడం, అర్మాన్ కూడా పనికి రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఎంత వెతికినా ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య పనిమనిషితో పారిపోయిందని, వెళ్లే సమయంలో లక్ష రూపాయల నగదు, 5 సవర్ల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లినట్టు సాగర్ ఆరోపించాడు. ఈ కేసులో అదృశ్యమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే,పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు.
నౌకరుతో హోటల్ యజమాని భార్య పరార్ !
July 31, 2022
0
Tags