కేరళలోని తిరువనంతపురంలో ఉన్న లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్లో ఈ సన్నివేశాలు కనిపించాయి. అయితే దీనికి గల కారణం లేకపోలేదు. అర్ధరాత్రి సమయంలో ఔట్ లేట్ అమ్మకాలను సదరు షాపింగ్ మాల్ చేస్తున్నందున ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో షాపింగ్ మాల్లో అడుగు కూడా పెట్టలేనంత జనాభా చేరారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం తెగ వైరల్గా మారాయి.
కేరళలో కిక్కిరిసిన మిడ్ నైట్ సేల్ !
July 09, 2022
0
Tags