పంజాబ్ నూతన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే పనిలో నిమగ్నమైంది. శుక్రవారం నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేస్తామని ఆయన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. 'గత ప్రభుత్వాలు ఎన్నికల కోసం ప్రమాణాలను వాడుకున్నాయి. ఆ తర్వాత ఐదేళ్లు వాటిని అమలు చేస్తామని గడిపాయి. కానీ, ఆప్ ప్రభుత్వం మాత్రం వాటిని నెరవేరుస్తూ పంజాబ్ లో చరిత్ర సృష్టిస్తోంది. నేడు మేము పంజాబీలకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నాం. శుక్రవారం నుంచి ప్రతి పంజాబ్ కుటుంబానికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది' అని పేర్కొన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ తర్వాత ఉచిత విద్యుత్ ను ప్రజలకు అందిస్తున్న రాష్ట్రంగా పంజాబ్ నిలిచిందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై రూ.1800 కోట్ల అదనపు భారం పడనుంది.
Post Top Ad
adg
Friday, 1 July 2022
Home
punjab
ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే పనిలో నిమగ్నం
పంజాబ్ లో 300 యూనిట్ల ఉచిత విద్యుత్
సీఎం భగవంత్ మాన్ ట్వీట్
పంజాబ్ లో 300 యూనిట్ల ఉచిత విద్యుత్
పంజాబ్ లో 300 యూనిట్ల ఉచిత విద్యుత్
Tags
# punjab
# ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే పనిలో నిమగ్నం
# పంజాబ్ లో 300 యూనిట్ల ఉచిత విద్యుత్
# సీఎం భగవంత్ మాన్ ట్వీట్
About Telugu Post
సీఎం భగవంత్ మాన్ ట్వీట్
Tags
punjab,
ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే పనిలో నిమగ్నం,
పంజాబ్ లో 300 యూనిట్ల ఉచిత విద్యుత్,
సీఎం భగవంత్ మాన్ ట్వీట్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment