దేశంలో 1675 కరోనా కొత్త కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1675 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయని, 31 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కు, మరణాల సంఖ్య 5,24,490కు చేరుకున్నాయి. 192.52 కోట్లకు పైగా టీకా డోసులు దేశవ్యాప్తంగా పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)