తెలంగాణ ఉద్యోగుల పరస్పర బదిలీకి కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ ప్రకటన చేశారు. మ్యూచువల్ బదిలీలు మార్గదర్శకాలు జీవో నెంబర్ 21 లో పొందుపరచాలని, ఈ జీవో ఫిబ్రవరి 2వ తేదీన విడుదల అయింది అని ఆయన గుర్తు చేశారు. మార్పులు చేసిన అనంతరం ఉమ్మడి జిల్లా క్యాడర్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీ లకు దరఖాస్తు చేసుకుంటే వారి సీనియారిటీ కొత్త లోకల్ క్యాడర్ ప్రొడక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
తెలంగాణలో మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ కు గ్రీన్ సిగ్నల్
مارس 04, 2022
0
Tags