తెలంగాణలో 16 నుంచి ఒంటిపూట బడులు

Telugu Lo Computer
0


ఈ నెల 16 వ తేదీ నుండి ఏప్రిల్ 23 తారీకు వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పాఠశాలలు పని చేస్తాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 12 వ తేదీ నుండి నూతన విద్యా సంవత్సరం మొదలు కానుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)