భారత్‌తో స్నేహబంధం పటిష్ఠం

Telugu Lo Computer
0


భారతదేశంలో స్నేహసంబంధాలు మరింత పటిష్ఠం కావడానికి మిలాన్‌ ఎంతగానో దోహదం చేస్తుందని అమెరికా నేవీ ఫసిఫిక్‌ కమాండర్‌ శామ్యూల్‌ పాపారావ్‌ పేర్కొన్నారు. మిలాన్‌ కోసం విశాఖపట్నం వచ్చిన ఆయన తన బృందంతో హార్బర్‌లో పలు అంశాలపై చర్చించి, సూచనలు చేశారు. అర్లెగ్‌ బర్క్‌ క్లాస్‌ డెస్ట్రోయర్‌ ఫిజ్‌గెరాల్డ్‌ యుద్ధనౌక, పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పీ8ఏ తమ దళం తరఫున వచ్చాయని వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)