దేశంలో కొత్తగా 22 వేల కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 22270 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,02,505 కు చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,53,739 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. తాజాగా 325 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,11,230 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60298 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,20,37,536 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,75,03,86,834 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 36,28,578 మందికి  ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)