కరోనా పై పరిశోధన కోసం శరీర దానం !

Telugu Lo Computer
0


బెంగాల్ లోని న్యూ టౌన్ ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల్ దాస్ (89) కు  క్యాన్సర్. అతని మరణానికి ముందు కరోనా పాజిటివ్‌ సోకింది.  శుక్రవారం ఆయన తన శరీరాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం దానం చేశారు. మృతదేహాన్ని శనివారం మెడికల్ కళాశాలకు అందజేస్తామని, శనివారం ఆర్జీ ద్వారా నిర్మలబాబు మృతదేహాన్ని మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగానికి అందజేస్తామని అధికారి తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)