ఉప రాష్ట్రపతి కరోనా పాజిటివ్

Telugu Lo Computer
0


ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు కరోనా రావడం రెండోసారి. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన కోవిడ్ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కాంటాక్ట్‌లో వచ్చిన వారందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని, పరీక్షలు నిర్వహించుకోవాలని వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)