మసాజ్‌ సెంటర్‌ ముసుగులో....!

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఏఎస్‌రావునగర్‌లో గ్లోవిష్‌ బ్యూటీ కేర్‌ పేరుతో కొంత కాలంగా మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా మాదిపల్లి మహేశ్‌ అనే వ్యక్తితో పాటు, మరో ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)