ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎల్లుండి నుంచి 2020- 21కి సంబంధించిన లీవ్ ఎన్క్యాష్మెంట్ని చెల్లించాలని తెలిపింది. ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం ప్రకటించాయి.
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త !
November 07, 2021
0
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎల్లుండి నుంచి 2020- 21కి సంబంధించిన లీవ్ ఎన్క్యాష్మెంట్ని చెల్లించాలని తెలిపింది. ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం ప్రకటించాయి.