గెలాక్సీ ఎ52 4జి స్మార్ట్ఫోన్ ధర పెంపు
September 04, 2021
0
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్బ్రాండ్ శాంసంగ్ ( తన యూజర్లకు షాకిచ్చింది. శామ్సంగ్ మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. శామ్సంగ్ భారత మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ A52s 5 జి వేరియంట్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్కు అనూహ్యమైన స్పందన వస్తోంది. అయితే, శామ్సంగ్ తాజాగా తన గెలాక్సీ A52 4 జి వేరియంట్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేరియంట్ ధరను భారత మార్కెట్లో రూ .1,000 పెంచేసింది. ఈ స్మార్ట్ఫోన్ మార్చిలో విడుదలవ్వగా కొద్ది నెలల్లోనే రూ. 1000 ధర పెరగడం గమనార్హం.