యాదాద్రిలో శ్రావణ సందడి

Telugu Lo Computer
0


యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల శ్రావణ పూజల సందడి నెలకొంది. భక్తుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి స్వామి వారి నిత్యారాధనలు అత్యంత వైభవంగా కొనసాగాయి.  ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు.  సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)