యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల శ్రావణ పూజల సందడి నెలకొంది. భక్తుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి స్వామి వారి నిత్యారాధనలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
యాదాద్రిలో శ్రావణ సందడి
August 27, 2021
0
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల శ్రావణ పూజల సందడి నెలకొంది. భక్తుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి స్వామి వారి నిత్యారాధనలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.