ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్, అంసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం ఉందన్నారు. 29వ తేదీ వరకు హోం ఓటింగ్ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు ముఖేష్ కుమార్ మీనా.
ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది !
April 18, 2024
0
Tags