లోక్ సభ అభ్యర్థులుగా ఇద్దర్ని ప్రకటించిన కేసీఆర్ !

Telugu Lo Computer
0


కేసీఆర్ అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు పేరుని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర రావును తొలి లోక్ సభ అభ్యర్థిగా కేసీఆర్ అనౌన్స్ చేయగా, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత మరోసారి పోటీ చేస్తారని చెప్పారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)