అక్కినేని శతజయంతి వేడుకలు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకలకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, సినీ ప్రముఖులు అల్లు అరవింద్‌, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, శ్రీకాంత్‌, జగపతిబాబు, రానా, మంచు విష్ణు, నాని, దిల్‌ రాజు, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)