వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు ఘటనలో ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌ లోని జబల్‌ పూర్‌లో డ్రైవర్‌ కు గుండెపోటు రావడంతో బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది.  ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ట్రాఫిక్‌ సిగల్‌ దగ్గర ఆగిన బైక్‌ లు, ఆటో, కార్లను ఢకొీట్టిన బస్సు కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తో పాటు మరో వద్ధుడు చనిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)