మత్తులో రోడ్డు మధ్యలో కారు నిలిపి నిద్రపోయిన డ్రైవర్‌ !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని మడికేరి పట్టణంలోని బస్టాండ్‌కు సమీపంలో మద్యం దుకాణం ఉంది. అక్కడ మద్యం తాగిన డ్రైవర్‌ కొద్దిదూరం కారును నడుపుకుంటూ వెళ్లాడు. మత్తు ఎక్కువగా ఉండటంతో రోడ్డు మధ్యలోనే కారును నిలిపి నిద్రపోయాడు. రోడ్డు మధ్యలో కారు నిలపటాన్ని చూసిన స్థానికులు భయపడ్డారు. రెండు వైపుల వాహనాలు నిలిచి పోయాయి. మడికేరి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసును నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)