పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్థత

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పాలనాయుడు పేటలో పుట్టగొడుగులు తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొబ్బరి తోటలో మొలసిన పుట్టగొడుగులు తిని 18 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)